కారులో అగ్ని ప్రమాదం: ఇద్దరికి గాయాలు
- May 30, 2019
షార్జా సివిల్ డిఫెన్స్ ఫైటర్స్, కాలిపోతున్న కారులోంచి ఇద్దరు వ్యక్తుల్ని రక్షించారు. బ్రిడ్జి ఆఫ్ సెంట్రల్ సౌక్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. క్షతగాత్రులకు తక్షణ ప్రాథమిక వైద్య సహాయం అందించి, వారిని ఆసుపత్రికి తరలించారు. షార్జా సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ కల్నల్ హని అల్ దహ్మాని మాట్లాడుతూ, అల్ దయిద్ ప్రాంతంలోని ఓ వేర్ హౌస్లో జరిగిన ప్రమాదంలో 70 సైకిల్స్ కాలిపోయినట్లు చెప్పారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదు. కారు కాలిన ఘటన విషయానికొస్తే, ఫైర్ ఫైటర్స్ ఐదు నిమిషాల లోపే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు అందించినట్లు అల్ దహ్మాని చెప్పారు.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







