జగన్ గెలుపు..'యూ.ఏ.ఈ ఎన్.ఆర్.ఐ సెల్' సంబరాలు
- May 31, 2019
షార్జా:ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా YS జగన్ మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా UAE లో 100కి పైగా YSRCP కుటుంబాలు గురువారం సాయంత్రం షార్జా లోని ఇబ్రాహీం హోటల్ లో ఘనంగా సంబరాలు జరుపుకున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా YSRCP UAE NRI కన్వీనర్లు ప్రసన్న సోమి రెడ్డి,బ్రహ్మనంద రెడ్డి, రమేష్ రెడ్డి, విజయ్,దిలీప్,రమణ రెడ్డి,కోటేశ్వర రెడ్డి,కర్ణ,కార్తీక్,యస్వంత్,మహిళా విభాగం సభ్యురాలు మహిత రెడ్డి మరియు పార్టీ అభిమానులు తమ సంతోషాన్ని అందరితోనూ పంచుకోవటం జరిగింది.జగన్ మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రం సర్వతో ముఖాభివృద్ది జరగాలని ,ప్రజలందరూ సుఖ సంతోషలతో ఉండాలని ఆకాంక్షించారు.






తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







