జగన్ గెలుపు..'యూ.ఏ.ఈ ఎన్.ఆర్.ఐ సెల్' సంబరాలు
- May 31, 2019
షార్జా:ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా YS జగన్ మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా UAE లో 100కి పైగా YSRCP కుటుంబాలు గురువారం సాయంత్రం షార్జా లోని ఇబ్రాహీం హోటల్ లో ఘనంగా సంబరాలు జరుపుకున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా YSRCP UAE NRI కన్వీనర్లు ప్రసన్న సోమి రెడ్డి,బ్రహ్మనంద రెడ్డి, రమేష్ రెడ్డి, విజయ్,దిలీప్,రమణ రెడ్డి,కోటేశ్వర రెడ్డి,కర్ణ,కార్తీక్,యస్వంత్,మహిళా విభాగం సభ్యురాలు మహిత రెడ్డి మరియు పార్టీ అభిమానులు తమ సంతోషాన్ని అందరితోనూ పంచుకోవటం జరిగింది.జగన్ మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రం సర్వతో ముఖాభివృద్ది జరగాలని ,ప్రజలందరూ సుఖ సంతోషలతో ఉండాలని ఆకాంక్షించారు.






తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







