జగన్ గెలుపు..'యూ.ఏ.ఈ ఎన్.ఆర్.ఐ సెల్' సంబరాలు
- May 31, 2019షార్జా:ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా YS జగన్ మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా UAE లో 100కి పైగా YSRCP కుటుంబాలు గురువారం సాయంత్రం షార్జా లోని ఇబ్రాహీం హోటల్ లో ఘనంగా సంబరాలు జరుపుకున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా YSRCP UAE NRI కన్వీనర్లు ప్రసన్న సోమి రెడ్డి,బ్రహ్మనంద రెడ్డి, రమేష్ రెడ్డి, విజయ్,దిలీప్,రమణ రెడ్డి,కోటేశ్వర రెడ్డి,కర్ణ,కార్తీక్,యస్వంత్,మహిళా విభాగం సభ్యురాలు మహిత రెడ్డి మరియు పార్టీ అభిమానులు తమ సంతోషాన్ని అందరితోనూ పంచుకోవటం జరిగింది.జగన్ మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రం సర్వతో ముఖాభివృద్ది జరగాలని ,ప్రజలందరూ సుఖ సంతోషలతో ఉండాలని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్