జగన్ గెలుపు..'యూ.ఏ.ఈ ఎన్.ఆర్.ఐ సెల్' సంబరాలు

- May 31, 2019 , by Maagulf
జగన్ గెలుపు..'యూ.ఏ.ఈ ఎన్.ఆర్.ఐ సెల్' సంబరాలు

షార్జా:ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా YS జగన్ మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా UAE లో 100కి పైగా YSRCP కుటుంబాలు గురువారం సాయంత్రం షార్జా లోని ఇబ్రాహీం హోటల్ లో ఘనంగా సంబరాలు జరుపుకున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా YSRCP UAE NRI కన్వీనర్లు ప్రసన్న సోమి రెడ్డి,బ్రహ్మనంద రెడ్డి, రమేష్ రెడ్డి, విజయ్,దిలీప్,రమణ రెడ్డి,కోటేశ్వర రెడ్డి,కర్ణ,కార్తీక్,యస్వంత్,మహిళా విభాగం సభ్యురాలు మహిత రెడ్డి మరియు పార్టీ అభిమానులు తమ సంతోషాన్ని అందరితోనూ పంచుకోవటం జరిగింది.జగన్ మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రం సర్వతో ముఖాభివృద్ది జరగాలని ,ప్రజలందరూ సుఖ సంతోషలతో ఉండాలని ఆకాంక్షించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com