నూతన పెన్షన్ పథకాన్ని ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం
- May 31, 2019YSR పెన్షన్ కానుక పథకాన్ని ప్రారంభించింది ఏపీ ప్రభుత్వం. అర్హులందరికీ జూలై 1 నుంచి కొత్త పెన్షన్ అందుతుంది. ఈ స్కీమ్ కింద వృద్ధులకు 2 వేల 250, వికలాంగులకు 3 వేలు, కిడ్నీ బాధితులకు 10 వేలు చెల్లిస్తారు. వృద్ధుల పెన్షన్ వయస్సు కూడా 65 నుంచి 60 సంవత్సరాలకు కుదించారు. ఈ మేరకు జగన్ సర్కారు తొలి జీవో విడుదల చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీ మేరకు సీఎం జగన్ పెన్షన్ల పెంపు ఫైల్ పైనే తొలి సంతకం చేశారు. జూన్ 1 వతేదీ నుంచి వృద్ధులకు 2 వేల 250 పింఛను ఇస్తారు. దశలవారీగా దీన్ని౩ వేలకు పెంచనున్నారు.
తాజా వార్తలు
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు