వరల్డ్ కప్ లో నేడు - ఇంగ్లాండ్ vs పాకిస్థాన్
- June 03, 2019
లండన్:వరల్డ్ కప్ లో భాగంగా ట్రెండ్ బ్రిడ్జ్ వేదికగా ఈ రోజు ఇంగ్లాండ్, పాకిస్థాన్ ల మధ్య మ్యాచ్ జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ప్రారంభమౌతుంది. ట్రెండ్ బ్రిడ్జ్ లో పరుగుల వరద పారే అవకాశం ఉంది. గత ఏడాది ఇదే వేదికపై ఇంగ్లాండ్ ఆస్ట్రేలియాపై 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 481 పరుగుల రికార్డ్ స్కోరు సాధించింది. వరల్డ్ కప్ లో భాగంగా పాకిస్థాన్ పై ఈ రోజు జరిగే పోరులో కూడా పరుగుల వరద పారించాలన్న పట్టుదలతో ఇంగ్లాండ్ ఉంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..