రోడ్డు ప్రమాదం: భారతీయ వలసదారుడి మృతి
- June 04, 2019సార్లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం వలసదారుడి ప్రాణాన్ని బలిగొంది. వేగంగా దూసుకొచ్చిన ట్రక్, ఆసియాకి చెందిన వలసదారుడ్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతుడ్ని భారతీయ వలసదారుడు రాజు గుండెబోయినగా గుర్తించారు. మేసన్గా రాజు పనిచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రోడ్డు ప్రమాదం ఎలా, ఎందుకు జరిగిందన్నదానిపై పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి వుంది. మృతదేహాన్ని స్వదేశానికి పంపే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు