రోడ్డు ప్రమాదం: భారతీయ వలసదారుడి మృతి
- June 04, 2019
సార్లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం వలసదారుడి ప్రాణాన్ని బలిగొంది. వేగంగా దూసుకొచ్చిన ట్రక్, ఆసియాకి చెందిన వలసదారుడ్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతుడ్ని భారతీయ వలసదారుడు రాజు గుండెబోయినగా గుర్తించారు. మేసన్గా రాజు పనిచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రోడ్డు ప్రమాదం ఎలా, ఎందుకు జరిగిందన్నదానిపై పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి వుంది. మృతదేహాన్ని స్వదేశానికి పంపే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..