బిగ్ టికెట్ అబుధాబి ర్యాఫిల్: 10 మిలియన్ దిర్హామ్ గెల్చుకున్న భారత వలసదారుడు
- June 05, 2019
మొత్తం పది మంది విజేతల్లో మళ్ళీ భారతీయులే అత్యధిక సంఖ్యలో వున్నారు. అబుధాబి బిగ్ టికెట్ రఫాలెలో ఇంకోసారి ఈ అద్భుతం చోటు చేసుకుంది. సంజయ్ నాథ్ అనే వ్యక్తి మొదటి విజేతగా 10 మిలియన్ దిర్హామ్ల బంపర్ ప్రైజ్ గెల్చుకున్నారు. రెండో ప్రైజ్ కూడా భారతీయ వలసదారుడైన బిను గోపీ నాథన్కి దక్కింది. ఈయన 100,000 దిర్హామ్లు గెల్చుకున్నారు. బంగ్లాదేశ్కి చెందిన షిపాక్ బారువా ల్యాండ్ రోవర్ సిరీస్ 16 కారుని గెల్చుకున్నారు. మరో భారత జాతీయుడు ఆషిక్ పుల్లిషెఈ 90,000 దిర్హామ్లు గెల్చుకోగా జమాల్ అనే మరో ఇడియన్ 80,000 దిర్హామ్లు కైవసం చేసుకున్నారు.
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!