స్విమ్మింగ్ పూల్లో మునిగి ట్విన్స్ మృతి
- June 07, 2019
ఎమిరేటీ ట్విన్స్, స్విమ్మింగ్ పూల్లో పడి ప్రాణాలు కోల్పోయిన ఘటన రస్ అల్ ఖైమాలోని ఖుజామ్ ప్రాంతంలో చోటు చేసుకుంది. మృతుల వయసు 2.5 సంవత్సరాలు కావడంతో ఈ ఘటన అందర్నీ కలచివేస్తోంది. ఉదయం 10.10 నిమిషాల సమయంలో తమకు చిన్నారులు కన్పించడలేదంటూ ఫిర్యాదు అందిందనీ, వెంటనే సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించామని పోలీస్ అధికారులు పేర్కొన్నారు. రెస్క్యూ టీమ్, ఇద్దరు చిన్నారుల్నీ స్విమ్మింగ్ పూల్ నుంచి బయటకు తీసి, వారిని బతికించేందుకు ప్రయత్నించినా, ప్రయోజనం లేకుండా పోయిందని రస్ అల్ ఖైమా పోలీసులు వెల్లడించారు. చిన్నారుల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా వుండాలని ఈ సందర్భంగా బ్రిగేడియర్ హుమైది సూచించారు.
తాజా వార్తలు
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో 'దిస్ ఈస్ యువర్ రోల్' ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..