డబ్ల్యు మస్కట్ హోటల్ ప్రారంభం
- June 11, 2019
మస్కట్: ఒమన్ టూరిజం డెవలప్మెంట్ కంపెనీ (ఒమ్రాన్), డబ్ల్యు మస్కట్ హోటల్ని బుధవారం, జూన్ 12న ప్రారంభించనుంది. టూరిజం విభాగంలో అత్యున్నత శిఖరాలు అధిరోహించే క్రమంలో ఈ ప్రాజెక్ట్ ఎంతో కీలకం కాబోతోందని ఒమన్ టూరిజం డెవలప్మెంట్ కంపెనీ ప్రతినిథులు చెబుతున్నారు. బీచ్ సైడ్లో రాయల్ ఒపెరా హౌస్ మస్కట్ పక్కనే ఈ హోటల్ని నిర్మించారు. మొత్తం 279 ఫైవ్ స్టార్ రూమ్స్ ఇందులో ప్రధాన ఆకర్షణ. అంతర్జాతీయ స్థాయిలో అత్యున్నత ప్రమాణాలతో ఈ హోటల్ని నిర్మించడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. టూరిస్టులకు సంభ్రమాశ్చర్యాలు కలిగించే రీతిలో ఇక్కడ సేవలు అందుతాయి.
తాజా వార్తలు
- సెప్టెంబర్ తో ముగియనున్న దుబాయ్ మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్..!!
- కువైట్ చమురు క్షేత్రంపై దాడి.. పరామర్శించిన మినిస్టర్..!!
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు.. ప్రజలకు అధికారుల కీలక సూచనలు
- ఇరాన్ దాడులు, హోర్ముజ్ జలసంధి భద్రత పై చర్చించిన బహ్రెయిన్ రాజు–ఈజిప్ట్ అధ్యక్షుడు
- సురక్షిత సమాజం కోసం మహిళలతో చేతులు కలిపిన మల్కాజిగిరి పోలీసులు
- దుబాయ్ పోలీస్లో నాలుగో విడత 'సేఫ్టీ అంబాసిడర్స్' కార్యక్రమం ప్రారంభం
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడి యత్నం.. శత్రు దాడులను తిప్పికొట్టిన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఇరాన్కు గూఢచర్యం చేసిన ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన బహ్రెయిన్
- ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ తో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక భేటీ...
- లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీకి కువైట్ తొలి 15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీ







