డబ్ల్యు మస్కట్ హోటల్ ప్రారంభం
- June 11, 2019
మస్కట్: ఒమన్ టూరిజం డెవలప్మెంట్ కంపెనీ (ఒమ్రాన్), డబ్ల్యు మస్కట్ హోటల్ని బుధవారం, జూన్ 12న ప్రారంభించనుంది. టూరిజం విభాగంలో అత్యున్నత శిఖరాలు అధిరోహించే క్రమంలో ఈ ప్రాజెక్ట్ ఎంతో కీలకం కాబోతోందని ఒమన్ టూరిజం డెవలప్మెంట్ కంపెనీ ప్రతినిథులు చెబుతున్నారు. బీచ్ సైడ్లో రాయల్ ఒపెరా హౌస్ మస్కట్ పక్కనే ఈ హోటల్ని నిర్మించారు. మొత్తం 279 ఫైవ్ స్టార్ రూమ్స్ ఇందులో ప్రధాన ఆకర్షణ. అంతర్జాతీయ స్థాయిలో అత్యున్నత ప్రమాణాలతో ఈ హోటల్ని నిర్మించడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. టూరిస్టులకు సంభ్రమాశ్చర్యాలు కలిగించే రీతిలో ఇక్కడ సేవలు అందుతాయి.
తాజా వార్తలు
- ఏపీలో అత్యవసర వైద్య సేవల్లో కొత్త శకం
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2 శాతం డీఏ పెంపు
- ఏప్రిల్ 20 నుంచి యూఏఈలో స్కూల్ బస్ సర్వీసులు పునఃప్రారంభం
- హోర్ముజ్ జలసంధిలో మైన్ల తొలగింపు
- అరవింద్ కృష్ణస్వామికి ఘన స్వాగతం పలికిన శంకర నేత్రాలయ USA అట్లాంటా
- హర్మూజ్ పై ఇరాన్ వార్నింగ్..
- దౌత్య సంబంధాలు బలోపేతం..అంటాల్యా ఫోరంలో ఎమీర్..!!
- షురా కౌన్సిల్ ముందుకు కీలక బిల్లులు...!!
- ఖతార్ జాతీయ గుర్తింపు కార్డు వినియోగానికి అనుమతి..ఆరోగ్య కార్డు జారీ నిలిపివేత..!!
- సౌదీలో మనీలాండరింగ్ నిరోధక చట్టం సవరణ.. నేరస్థులపై ట్రావెల్ బ్యాన్..!!









