ఈ ఏడాది హజ్ నిర్వహించనున్న 200000 మందికి పైగా భారతీయులు
- June 11, 2019
ఈ ఏడాది హజ్ నిర్వహించేందుకు 200000 మందికి పైగా అవకాశం పొందనున్నట్లు భారత ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు యూనియన్ మినిస్టర్ ఫర్ మైనారిటీ ఎఫైర్స్ ముక్తార్ అబ్బాస్ నక్వి ఓ ప్రకటన విడుదల చేశారు. హజ్ పెర్ఫామ్ చేయనున్నవారిలో 48 శాతం మహిళలే కావడం గమనార్హం. దేశంలోని 21 పాయింట్స్ నుంచి 500 విమానాల ద్వారా వీరంతా మక్కాకి పయనమవుతారు. ముంబైలో హజ్ హౌస్లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో నక్వి మాట్లాడుతూ, హజ్ కమిటీ ద్వారా 150,000 మంది ఫిలిగ్రిమ్స్ ప్రయాణించనున్నారనీ, 60,000 మంది ప్రైవేట్ టూర్ ఆపరేటర్స్ ద్వారా మక్కా వెళ్ళనున్నారని, మొత్తం 725 మంది ప్రైవేట్ టూర్ ఆపరేటర్స్ హజ్ ఫిలిగ్రిమ్సని మక్కా చేరచనున్నాయని తెలిపారు. ఫిలిగ్రిమ్స్ భద్రతే ప్రభుత్వానికి తొలి ప్రాధాన్యత అని నఖ్వీ వివరించారు.
తాజా వార్తలు
- అబ్బాసియా జ్యువెలరీ చోరీ కేసును ఛేదించిన పోలీసులు..!!
- బహ్రెయిన్పై దాడుల వేళ హింసాత్మక ఘటనలు.. 10 మందికి జైలుశిక్ష..!!
- దివంగత ఫాదర్ అమీర్ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం..!!
- అజ్మాన్ కార్నిష్ టవర్స్లో భారీ అగ్నిప్రమాదం..తప్పిన ప్రమాదం..!!
- ఒమన్ తీరంలో ఆయిల్ ట్యాంకర్లపై దాడులు..ఒకరు మృతి, ముగ్గురు గల్లంతు..!!
- స్టేట్ రెవెన్యూ చట్టానికి సౌదీ ఆమోదం..విదేశీయులకు కొత్త ట్రైనింగ్ వీసా..!!
- ఫిఫా వరల్డ్ కప్ సెమీస్లో ఫ్రాన్స్ పై స్పెయిన్ ఘన విజయం
- 77వ వసంతంలోకి అడుగుపెట్టిన దుబాయ్ రూలర్ షేక్ మహ్మద్
- సెప్టెంబర్ తో ముగియనున్న దుబాయ్ మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్..!!
- కువైట్ చమురు క్షేత్రంపై దాడి.. పరామర్శించిన మినిస్టర్..!!







