దుబాయ్ డ్యూటీ ఫ్రీ: 1 మిలియన్ డాలర్లను గెల్చుకున్న ఇండియన్
- June 11, 2019ఒమన్కి చెందిన భారతీయ వలసదారుడొకరు తాజా దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియమ్ మిలియనీర్ డ్రా విజేతగా ప్రకటింపబడ్డారు. రఘు కృష్ణమూర్తి అనే భారతీయుడు ఈ బహుమతిని గెలవడం ద్వారా ఈ ఘనతను సాధించిన 14వ భారతీయుడిగా నిలిచారు. మొత్తం 1 మిలియన్ డార్లు ఆయనకు బహుమతిగా దక్కనుంది. డ్రా తర్వాత, గత దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ విన్నర్కి ప్రెజెంటేషన్ అందించే కార్యక్రమం జరిగింది. దుబాయ్కి చెందిన 40 ఏళ్ళ రితీష్ కుమార్ రవీంద్రన్నాయర్ గత విజేతగా నిలిచారు. ఈ డ్రాలో బిఎండబ్ల్యు 750 ఎల్ఐ ఎక్స్ డ్రైవ్ వాహనాన్ని అబ్రహామ్ మెల్కునియన్ గెల్చుకున్నారు. మరో ఇద్దరు భారతీయులు బిఎండబ్ల్యు మోటర్ బైక్లను గెల్చుకున్నారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..