తొలి హీట్ స్ట్రోక్ డెత్ నమోదు
- June 12, 2019కువైట్: పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో హీట్ స్ట్రోక్ కేసుల తీవ్రత పెరిగే అవకాశం వుంది. ఈ సీజన్లో తొలిసారిగా హీట్ స్ట్రోక్ కేసు నమోదయ్యింది. సుర్రాలో హీట్ స్ట్రోక్ కారణంగా ఓ వ్యక్తి మృతి చెందినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఇంటీరియర్ మినిస్ట్రీ ఆపరేషన్స్ రూమ్కి సమాచారం అందగానే, సెక్యూరిటీ మెన్ అలాగే ఎమర్జనీ& సమెడికల్ పర్సనల్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే, అప్పటికే బాధితుడు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఎక్కువ సమయం ఎండలో వుండిపోవడం వల్లే ఆ వ్యక్తి మృతి చెందాడనీ, అతని పక్కనే వర్క్ టూల్స్ పడి వున్నాయని అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..