సౌదీ విమానాశ్రయంపై తిరుగుబాటుదారుల దాడి..- 26 మందికి గాయాలు
- June 13, 2019
రియాద్ : సౌదీ అరేబియాలోని ఆభా అంతర్జాతీయ విమానా శ్రయంపై హౌతీ తిరుగు బాటుదారులు క్షిపణి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 26 మంది గాయపడ్డారు. క్షతగా త్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సౌదీ సంకీర్ణదళాల కమాండర్ వెల్లడించిన వివరాల ప్రకారం...ఆభా అంతర్జాతీయ విమానాశ్రయంపై హౌతీ తిరుగుబాటు దారులు బుధవారం క్షిపణి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 26 మంది గాయపడ్డారు. వీరిలో విదేశీ ప్రయాణీకులే అధికంగా ఉన్నారు. తిరుగుబాటు దారులు క్షిపణి దాడిలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఆయుధాలు ఉపయోగిస్తున్నట్టు సౌదీ అనుమానిస్తున్నది.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..