భారత్ చేతిలో పాక్ ఘోర పరాజయం
- June 17, 2019మాంచెస్టర్ వేదికగా జరిగిన భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్లో ఎట్టకేలకు భారత్ 89 పరుగుల తేడాతో విజయం సాధించింది. వరుణుడు పలుమార్లు ఆటంకం కలిగించినప్పటికీ మ్యాచ్ ను కుదిస్తూ చివరికి 40ఓవర్లకు తగ్గించారు. దీంతో డక్ వర్త్ లూయీస్ నియమం ప్రకారం 302పరుగుల టార్గెట్ ను నిర్దేశించారు. ఇన్నింగ్స్ ఆరంభంలోనే వికెట్లు చేజార్చుకోవడంతో లక్ష్యాన్ని కుదించినప్పటికీ పాక్కు ఘోర పరాజయం తప్పలేదు.
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. లాక్ చేసిన కారులో ఏడేళ్ల చిన్నారి మృతి
- ఫుజైరాలో వైల్డ్ క్యాట్ పట్టివేత.. ఓనరుకు భారీ జరిమానా
- కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- టూరిజం ప్యాకేజీలను ఆవిష్కరించిన ఒమన్
- సోదరుడిని కత్తితో చంపిన యువకుడికి 15ఏళ్ల జైలుశిక్ష
- దుబాయ్ టాక్సీలో వస్తువులు మర్చిపోతే ఏం చేయాలి?
- ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా పుతిన్..
- ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసులు రద్దు
- వేములవాడ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన