యూఏఈలో 48 డిగ్రీలకు చేరనున్న ఉష్ణోగ్రతలు
- June 17, 2019దేశంలోని పలు ప్రాంతాల్లో ఫాగ్ ఈ రోజు ఉదయం కనిపించిందని నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ పేర్కొంది. వాతావరణం పాక్షికంగా మేఘావృతమయి వుంటుంది. ఉష్ణోగ్రతలు 48 డిగ్రీల సెంటిగ్రేడ్కి చేరుకోవచ్చు. అల్ అయిన్లో ఈ ఉష్ణోగ్రతలు నమోదు కావొచ్చు. అత్యల్పంగా 25 డిగ్రీల సెంటిగ్రేడ్ లివా రీజియన్లో నమోదవుతతాయని నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ పేర్కొంది. హ్యుమిడిటీ రాత్రి వేళల్లో పెరుగుతుందనీ, ఉదయం వేళల్లోనూ హ్యుమిడిటీ కొనసాగుతుందని ఎన్సిఎం వివరించింది. సముద్రం మోడరేట్గా వుంటుందనీ, సాయంత్రానికి కొంత రఫ్గా మారొచ్చని ఎన్సిఎం అంచనా వేసింది.
తాజా వార్తలు
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..