యూఏఈలో 48 డిగ్రీలకు చేరనున్న ఉష్ణోగ్రతలు
- June 17, 2019
దేశంలోని పలు ప్రాంతాల్లో ఫాగ్ ఈ రోజు ఉదయం కనిపించిందని నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ పేర్కొంది. వాతావరణం పాక్షికంగా మేఘావృతమయి వుంటుంది. ఉష్ణోగ్రతలు 48 డిగ్రీల సెంటిగ్రేడ్కి చేరుకోవచ్చు. అల్ అయిన్లో ఈ ఉష్ణోగ్రతలు నమోదు కావొచ్చు. అత్యల్పంగా 25 డిగ్రీల సెంటిగ్రేడ్ లివా రీజియన్లో నమోదవుతతాయని నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ పేర్కొంది. హ్యుమిడిటీ రాత్రి వేళల్లో పెరుగుతుందనీ, ఉదయం వేళల్లోనూ హ్యుమిడిటీ కొనసాగుతుందని ఎన్సిఎం వివరించింది. సముద్రం మోడరేట్గా వుంటుందనీ, సాయంత్రానికి కొంత రఫ్గా మారొచ్చని ఎన్సిఎం అంచనా వేసింది.
తాజా వార్తలు
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!