నిప్పుల కొలిమిని తలపిస్తున్న కువైట్, పాకిస్తాన్
- June 20, 2019న్యూయార్క్: గత కొన్నేళ్లుగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో భూమండలం మొత్తం అగ్నిగోళంగా మారిపోతుండగా అత్యధిక ఉష్ణోగ్రతలతో మూడు, నాలుగు స్థానాలలో నిలిచిన కువైట్, పాకిస్తాన్లు నిప్పుల కుంపట్లను తలపిస్తున్నాయని వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ వెల్లడించింది. కువైట్లోని మిట్రిబాలో 2016 జులై 21న 59 డిగ్రీలసెల్షియస్ అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కాగా, పాకిస్తాన్లోని తర్బత్లో 2017 మే 28న 53.7 డిగ్రీల సెల్షియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని ఈ సంస్థ వివరించింది. ఈరెండు ప్రదేశాలనూ ప్రపంచంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయిన మూడు, నాలుగు ప్రదేశాలుగా గుర్తించినట్లు తెలిపింది. 76 ఏళ్లకాలంలో అధికారికంగా నమోదయిన అత్యధిక ఉష్ణోగ్రతలివే కావటం విశేషం.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు