లక్కీ డ్రా విన్నర్స్ని ప్రకటించిన సఫారీ
- June 26, 2019
ఖతార్: ఖతార్లోని సపారీ హైపర్ మార్కెట్ గ్రూప్ తొలి లక్కీ డ్రా విన్నర్స్ని ప్రకటించింది. 'విన్ 15 టయోటా ఫార్చ్యూనర్ 2019 కార్స్' పేరుతో ఈ ప్రమోషనల్ కార్యక్రమాన్ని చేపట్టారు. అబు హమౌర్లోని సఫారీ మాల్ వద్ద లక్కీ డ్రా జరిగింది. మినిస్ట్రీ అఫీషియల్, సఫారీ మేనేజ్ మెంట్ స్టాప్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముగ్గురు టయోటా ఫార్చ్యూనర్ 2019 కార్స్ విన్నర్స్ వివరాలు ఇలా వున్నాయి. లెబ్బె మొహమ్మద్ రిఫాస్, వినోద్ యడాయిల్, తోయ్మాత్ అధికారి చెరో ఫార్చ్యూన్ కారుని గెల్చుకున్నారు.
తాజా వార్తలు
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట