దుబాయ్లో రోడ్డు ప్రమాదం: బస్ డ్రైవర్ కోసం లాయర్ ఏర్పాటు
- June 28, 2019
మస్కట్: దుబాయ్లో ఇటీవల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించి డ్రైవర్కి ఏడేళ్ళ జైలు శిక్ష పడిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో అబుదాబీలోని ఒమన్ ఎంబసీ, డ్రైవర్ తరఫున లాయర్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. మవసలాత్కి చెందిన బస్సు అతి వేగంతో ఓ హైట్ బ్యారియర్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో భారీగా ప్రాణ నష్టం సంభవించింది. మృతుల్లో ఎక్కువమంది భారతీయులే. ఏడేళ్ళ జైలు శిక్షతోపాటు, భారీగా బ్లడ్ మనీని కూడా న్యాయస్థానం డ్రైవర్పై విధించింది. ఈ నేపథ్యంలోనే డ్రైవర్ తరఫున లాయర్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!