ఆందోళనకు దిగిన ఉయ్యాలవాడ కుటుంబ సభ్యులు..
- June 30, 2019హీరో, నిర్మాత రాంచరణ్ ఆఫీస్ ముందు ఆందోళకు దిగారు ఉయ్యాలవాడ నరసింహరెడ్డి కుటుంబ సభ్యులు. సినిమా స్టోరీ మొత్తం తీసుకుని తమకు న్యాయం చేస్తామని చెప్పి ఇప్పుడు.. కనీసం కలవడానికి కూడా అవకాశం ఇవ్వడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల సెట్టింగ్లో తగలబడిన దాంట్లో తమ ప్రాపర్టీ కూడా ఉందని అన్నారు. తమకు న్యాయం చేస్తానని రామ్చరణ్ మాట ఇచ్చారని.. కానీ మధ్యలోనే వాళ్లు మరోలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.
తాజా వార్తలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?