కళావాహిని విజయనిర్మల సంతాప సభలో కూలిన టెంట్
- July 06, 2019హైదరాబాద్: ప్రముఖ నటి, దర్శకురాలు ఇటీవల మృతిచెందిన విషయం తెలిసిందే. హైదరాబాద్లోని సంధ్య కన్వెన్షనల్ సెంటర్లో విజయనిర్మల దశదినకర్మ కార్యక్రమం, సంతాప సభ ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు హాజరయ్యారు. ఐతే ఈ కార్యక్రమంలో చిన్న అపశృతి చోటు చేసుకుంది. అతిథుల కోసం ఏర్పాటు చేసిన టెంట్ ఒక్కసారిగా కూలిపోయింది. అతిథులు అక్కడికి చేరుకోకముందే ఈ ఘటన జరగడంతో ప్రమాదం తప్పింది.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం