యూఏఈలో రోడ్డు ప్రమాదం: ఇద్దరి మృతి, 31 మందికి గాయాలు
- July 11, 2019యూఏఈలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, 31 మంది గాయపడ్డారు. రస్ అల్ ఖైమాలోని షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్డుపై బస్ ప్రమాదవశాత్తూ పల్టీలు కొట్టడంతో ఈ ఘోరం చోటు చేసుకుంది. మృతి చెందినవారిని ఆసియాకి చెందిన వలస కార్మికులుగా గుర్తించారు. ఓవర్ టేక్ చేసే క్రమంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని రస్ అల్ ఖైమా పోలీస్ డైరెక్టర్ జనరల్ - సెంట్రల్ ఆపరేషన్స్ బ్రిగేడియర్ మొహమ్మద్ సయీద్ అల్ హుమైదీ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- IELTS కు బహ్రెయిన్ విద్యార్థులు ఆసక్తి..!
- రియాద్లో మొదటి ఈయూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రారంభం
- మోటార్సైకిల్కు నిప్పంటించిన ముగ్గురు అరెస్టు
- 2024 చివరి నాటికి యూనిఫైడ్ GCC టూరిస్ట్ వీసా
- యూఏఈలో ICSE, ISC ఫలితాలు విడుదల
- హట్టా పర్వతాల నుండి బ్రిటిష్ హైకర్ ఎయిర్ లిఫ్ట్
- అహ్మదీ గవర్నర్ను కలిసిన భారత రాయబారి
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…