యూఏఈలో రోడ్డు ప్రమాదం: ఇద్దరి మృతి, 31 మందికి గాయాలు
- July 11, 2019యూఏఈలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, 31 మంది గాయపడ్డారు. రస్ అల్ ఖైమాలోని షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్డుపై బస్ ప్రమాదవశాత్తూ పల్టీలు కొట్టడంతో ఈ ఘోరం చోటు చేసుకుంది. మృతి చెందినవారిని ఆసియాకి చెందిన వలస కార్మికులుగా గుర్తించారు. ఓవర్ టేక్ చేసే క్రమంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని రస్ అల్ ఖైమా పోలీస్ డైరెక్టర్ జనరల్ - సెంట్రల్ ఆపరేషన్స్ బ్రిగేడియర్ మొహమ్మద్ సయీద్ అల్ హుమైదీ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..