రెక్లెస్ డ్రైవింగ్: షార్జాలో 1,393 బైక్ల సీజ్
- July 12, 2019షార్జా పోలీస్ స్టేషన్ 1,393 మోటర్ బైక్స్ని అలాగే బైసికిల్స్ని స్వాధీనం చేసుకుంది. రెక్లెస్ రైడర్స్పై ఉక్కుపాదం మోపే దిశగా నిర్వహించిన ప్రత్యేక క్యాంపెయిన్ ద్వారా ఈ సీజ్లు జరిగినట్లు ట్రాఫిక్ అండ్ పెట్రోల్ డిపార్ట్మెంట్ - షార్జా పోలీస్ డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ మొహమ్మద్ అలాయ్ అల్ నక్బి చెప్పారు. సీజ్ చేసిన వాహనాల్లో కొన్నిటిపై ట్రాఫిక్ రెగ్యులేషన్స్ ఉల్లంఘన కేసులు నమోదయినట్లు తెలిపారాయ. రెక్లెస్ డ్రైవింగ్తో ఇతరుల ప్రాణాలకు ప్రమాదకరంగా మారుతున్నారంటూ రెక్లెస్ డ్రైవర్లపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు లెఫ్టినెంట్ కల్నల్ అల్ నక్బి. క్యాంపెయిన్ కొనసాగుతుందనీ, ఉల్లంఘనులపై కఠిన చర్యలు తీసుకుంటామనీ హెచ్చరించారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..