సోషల్ మీడియాలో 14 శాతం మంది కిడ్స్ వయసు 13 ఏళ్ళ లోపే
- July 12, 2019మస్కట్: సోషల్ మీడియా అప్లికేషన్స్ని వినియోగిస్తున్నవారిలో 14 శాతం మంది చిన్నారుల వయసు 13 ఏళ్ళ లోపే వుందని నేషనల్ సెంటర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ (ఎన్సిఎస్ఐ) వెల్లడించింది. ఎన్సిఎస్ఐ పేర్కొన్న వివరాల ప్రకారం 76 శాతం చిన్నారులు య్యూ ట్యూబ్ని వినియోగిస్తోంటే, 28 శాతం మంది వాట్సాప్ని వాడుతున్నారు. 14 శాతం మంది ఇన్స్టాగ్రామ్ వినియోగదారులు. 8 శాతం మంది చిన్నారులు మాత్రమేం స్నాప్ చాట్ని వాడుతున్నారు.
తాజా వార్తలు
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు