సలాలాలో పర్యటించిన 70,000 మంది పర్యాటకులు
- July 15, 2019
మస్కట్: జులై 14 వరకు సుమారు 70,000 మంది పర్యాటకులు సలాలాను సందర్శించినట్లు నేషనల్ సెంటర్ ఆఫ్ స్టాఇస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ వివరాలు వెల్లడిస్తున్నాయి. ఖరీఫ్ టూరిస్ట్ సీజన్లో భాగంగా సందర్శించిన సందర్శకుల లెక్క ఇది. 68,165 మంది పర్యాటకుల్లో 34,600 మంది ఒమనీయులు కావడం గమనార్హం. సౌదీ అరేబియా నుంచి 1,105 మంది, యూఏఈ జాతీయులు 4,670 మంది సలాలాను సందర్శించడం జరిగింది. 617 మందియూరోపియన్ విజిటర్స్ కూడా సలాలాకు వచ్చారు. ఆసియా జాతీయుల లెక్క తీస్తే, సలాలాను సందర్శించినవారిలో 9,486 మంది వున్నట్లు తేలింది.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







