సలాలాలో పర్యటించిన 70,000 మంది పర్యాటకులు
- July 15, 2019
మస్కట్: జులై 14 వరకు సుమారు 70,000 మంది పర్యాటకులు సలాలాను సందర్శించినట్లు నేషనల్ సెంటర్ ఆఫ్ స్టాఇస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ వివరాలు వెల్లడిస్తున్నాయి. ఖరీఫ్ టూరిస్ట్ సీజన్లో భాగంగా సందర్శించిన సందర్శకుల లెక్క ఇది. 68,165 మంది పర్యాటకుల్లో 34,600 మంది ఒమనీయులు కావడం గమనార్హం. సౌదీ అరేబియా నుంచి 1,105 మంది, యూఏఈ జాతీయులు 4,670 మంది సలాలాను సందర్శించడం జరిగింది. 617 మందియూరోపియన్ విజిటర్స్ కూడా సలాలాకు వచ్చారు. ఆసియా జాతీయుల లెక్క తీస్తే, సలాలాను సందర్శించినవారిలో 9,486 మంది వున్నట్లు తేలింది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!