సలాలాలో పర్యటించిన 70,000 మంది పర్యాటకులు
- July 15, 2019
మస్కట్: జులై 14 వరకు సుమారు 70,000 మంది పర్యాటకులు సలాలాను సందర్శించినట్లు నేషనల్ సెంటర్ ఆఫ్ స్టాఇస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ వివరాలు వెల్లడిస్తున్నాయి. ఖరీఫ్ టూరిస్ట్ సీజన్లో భాగంగా సందర్శించిన సందర్శకుల లెక్క ఇది. 68,165 మంది పర్యాటకుల్లో 34,600 మంది ఒమనీయులు కావడం గమనార్హం. సౌదీ అరేబియా నుంచి 1,105 మంది, యూఏఈ జాతీయులు 4,670 మంది సలాలాను సందర్శించడం జరిగింది. 617 మందియూరోపియన్ విజిటర్స్ కూడా సలాలాకు వచ్చారు. ఆసియా జాతీయుల లెక్క తీస్తే, సలాలాను సందర్శించినవారిలో 9,486 మంది వున్నట్లు తేలింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







