కుటుంబ తగాదా: ఇద్దరు సోదరుల హత్య
- July 15, 2019
మస్కట్: ఇద్దరు సోదరుల్ని వారి కజిన్ కాల్చి చంపిన ఘటన ఒమన్లో చోటు చేసుకుంది. విలాయత్ ఆఫ్ ముస్నాహ్లో ఈ ఘటన జరిగిందని రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. కుటుంబ తగాదాలే ఈ హత్యకు కారణమని అధికారులు వెల్లడించారు. శనివారం ఈ ఘటన జరగగా, ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. ప్రస్తుతానికి కేసు విచారణ దశలో వుందనీ, హత్య ఎందుకు జరిగింది.? అన్నదానిపై ఆరా తీస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!