వంట విషయమై తగాదా: రూమ్ మేట్పై దాడి
- July 16, 2019
ఆసియాకి చెందిన వలస కార్మికుడొకరు రస్ అల్ ఖైమా క్రిమినల్ కోర్టులో హాజరయ్యారు. రూమ్ మేట్తో వంట విషయమై తలెత్తిన గొడవ కారణంగా నిందితుడు, తన రూమ్మేట్పై కత్తితో దాడి చేయడం జరిగింది. ఈ దాడి కారణంగా బాధిత రూమ్ మేట్ చెయ్యికి తీవ్ర గాయమై, శాశ్వత వైకల్యం సంభవించింది. సలోనా వంటకం విషయమై ఇద్దరి మధ్యా వాగ్యుద్ధం జరిగిందని పోలీసులు కేసు నమోదు చేయగా, తనను వంట విషయమై అవమానించడంతోనే ఈ ఘటన చోటు చేసుకుందని విచారణలో నిందితుడు పేర్కొన్నాడు. అయితే బాధిత వ్యక్తి మాత్రం, తాను అవమానించలేదని పేర్కొన్నాడు. కేసు విచారణను న్యాయస్థానం వాయిదా వేసింది.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







