రినైస్సాన్స్ డే: ఒమన్ నేషనల్ మ్యూజియంలోకి ఉచిత ప్రవేశం
- July 16, 2019మస్కట్: జులై 23న రినైస్సాన్స్ డేని పురస్కరించుకుని ఒమన్ నేషనల్ మ్యూజియంలోకి పెద్దలకు ఉచిత ప్రవేశం కల్పించనున్నారు. ప్రతి ఏడాదీ ఒమన్ మరియు గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న అడల్ట్ విజిటర్స్కి రినైస్సాన్స్ డే రోజున నేషనల్ మ్యూజియంలోకి ఉచిత ప్రవేశం కల్పిస్తూ వస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నేషనల్ మ్యూజియం తెరచి వుంటుంది. శుక్రవారాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే తెరచి వుంటుంది ఒమన్ నేషనల్ మ్యూజియం. సిటిజన్స్ అలాగే జిసిసి జాతీయులకు 1 ఒమన్ రియాల్స్, ఒమన్లోని నివాసితులకు 2 ఒమన్ రియాల్స్, టూరిస్టులకు 5 ఒమన్ రియాల్స్ రుసుముతో ఒమన్ నేషనల్ మ్యూజియంలోకి ప్రవేశం వుంటుంది. జనరల్ టూర్స్ కోసం 10 ఒమన్ రియాల్స్ గ్రూప్కి చెల్లించాల్సి వుంటుంది.. ఇది ఎంట్రన్స్ ఫీజులకు అదనం.
తాజా వార్తలు
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!
- రష్యా క్షిపణి దాడిలో 'హ్యారీపోటర్ కోట' ధ్వంసం..!
- TAS-UK ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
- జనసేన గాజు గ్లాస్ గుర్తుపై మరింత గందరగోళం - హైకోర్టుకు ఈసీ ఏం చెప్పిందంటే?