హైదరాబాద్:మెట్రో గుడ్ న్యూస్..
- July 18, 2019
మెట్రో వచ్చాక భాగ్య నగర వాసులకు ప్రయాణం సులువైంది. ఎక్కడికైనా హ్యాపీగా వెళిపోతున్నారు. మరి కొన్న రూట్లలో కూడా మెట్రో వస్తే బావుంటుంది అని అనుకునే వారికి మరో శుభవార్త చెప్పింది మెట్రో. ఆగస్టు మాసం చివరి నుంచి హైటెక్ సిటీ- రాయదుర్గ్ మధ్య మెట్రో రైల్ నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం ఈ మార్గంలో చివరి టెస్ట్ రన్ నిర్వహిస్తున్నారు. ఐటీ వాసులు మెట్రో వరంగా మారింది. దీంతో ఈ మార్గంలో పనులు త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. హైటెక్ సిటీ నుంచి రాయదుర్గ్కు 1.5 కిలోమీటర్లు కాగా, కారిడార్-3లో భాగంగా నాగోల్- రాయదుర్గ్ మధ్య రైళ్ల సర్వీసును పొడింగించనున్నారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!