పట్టణాల్లోని పేదలకు కేసీఆర్ ప్రభుత్వం బంపర్ ఆఫర్
- July 19, 2019
తెలంగాణ:పట్టణాల్లో ని పేదలకు కేసీఆర్ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇస్తోంది. కొత్తగా తీసుకొస్తున్న చట్టంలో భాగంగా పేదలు 75 గజాల్లోపు ఇల్లు నిర్మించుకుంటే వారికి రూపాయికే రిజిస్ట్రేషన్ సదుపాయంకల్పిస్తారు. ఏడాదికి ఇంటి పన్ను కూడా వంద రూపాయలు మాత్రమే వసూలు చేస్తారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..