తప్పిపోయిన 15 ఏళ్ళ బాలుడు క్షేమం
- July 19, 2019అజ్మన్:జులై 4 నుంచి ఆచూకీ కన్పించకుండా పోయిన 15 ఏళ్ళ బాలుడు మొహమ్మద్ పర్వేజ్ ఎట్టకేలకు దొరికాడు. అజ్మన్లో అతన్ని గుర్తించారు. అజ్మన్ ఆచూకీ తెలియడంతో అతని తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అజ్మన్ పోలీసులు, పర్వేజ్ ఆచూకీని కనుగొని, అతన్ని పట్టుకున్నారు. పర్వేజ్ తండ్రి మొహమ్మద్ అఫ్తాబ్ అలామ్కి ఈ మేరకు సమాచారం అందించారు. అయితే, ఇంటి నుంచి ఎందుకు వెళ్ళిపోయాడు.? అతన్ని ఎవరైనా కిడ్నాప్ చేశారా.? అనే విషయాలపై పోలీసులు విచారిస్తున్నారు. కాగా, కుమారుడి ఆచూకీ తెలిపినవారికి 5000 దిర్హామ్ల నజరానా కూడా ప్రకటించారు పర్వేజ్ తండ్రి.
తాజా వార్తలు
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్