మిక్స్డ్ జెండర్ పార్టీ రద్దు
- July 19, 2019కువైట్: మిక్స్డ్ సెర్మానీ, కువైట్లోని ఓ యాచట్లో ప్లాన్ చేయగా, ఆ పార్టీపై విమర్శలు వెల్లువెత్తిన దరిమిలా, దాన్ని నిర్వాహకులు రద్దు చేశారు. ఈ ఈవెంట్ కోసం నిర్వాహకులు 10 కువైటీ దినార్స్ ఎంట్రన్స్ ఫీజుగా నిర్ణయించడం జరిగింది. కాగా, క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ - డిపార్ట్మెంట్ ఆఫ్ యాంటీవైస్ డిపార్ట్మెంట్ నిర్వాహకుల్ని గుర్తించి, సమన్లు జారీ చేసిందనీ, ఈ క్రమంలో నిర్వాహకుల్ని ఇంటరాగేషన్ కూడా చేయడం జరిగిందనీ, దాంతో ఈవెంట్ని రద్దు చేయడంతోపాటు, సంబంధిత ప్లెడ్జెస్పై సంతకం కూడా చేశారనీ తెలుస్తోంది.
తాజా వార్తలు
- లోయలో పడిన కారు.. 10 మంది దుర్మరణం
- కాంగ్రెస్కు రూ.1,700 కోట్ల ట్యాక్స్ నోటీసు
- అవగాహన లేకపోతే AI దుర్వినియోగం కావచ్చు : బిల్ గేట్స్తో మోదీ
- FTPC ఇండియా జాతీయ సమన్వయ కమిటీల చైర్మన్ గా గొట్టుపర్తి మధుకర్ (బాబ్జి)
- అల్లు అర్జున్ మైనపు విగ్రహం ఆవిష్కరణ..
- వితంతువులు, అనాథలకు రాయల్ ఈద్ బహుమతులు
- రష్యా విమానాశ్రయంలో ప్రమాదం..ఎమిరేట్స్ విమానం రద్దు
- ఎక్స్పో 2023 దోహా హార్టికల్చర్లో ఒమన్కు 'బెస్ట్ పెవిలియన్ కంటెంట్' అవార్డు
- జెద్దాకు వెళ్లే ప్రయాణికులందరికీ ఫ్లూ వ్యాక్సిన్ సర్టిఫికేట్ తప్పనిసరి- ఎతిహాద్
- రమదాన్ ఘబ్కాను నిర్వహించిన భారత రాయబారి