చైనాలో భారీ పేలుడు..10 మంది మృతి
- July 20, 2019చైనా:శుక్రవారం సాయంత్రం చైనాలోని ఓ గ్యాస్ ప్లాంట్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో 10 మంది మరణించగా,18 మందికి తీవ్రంగా గాయాలయ్యాయని, మరో 12 మంది గల్లంతయ్యారని చైనా మీడియా వాళ్ళు తెలియపరిచారు. ఈ ఘటన హెనన్ ప్రావిన్స్లోని యిమా పట్ణణంలోని హెనన్ కోల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్లోని ఎయిర్ సస్పెన్షన్ విభాగంలో పేలుడు సంభవించినట్లు చైనా అధికారిక మీడియా పేర్కొంది.
ఈ ప్రమాధం వళ్ల చుట్టూ ప్రక్కల మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇల్లు తలపులు, అద్దాలు పగిలిపోయినట్టు అక్కడి స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదాన్ని చూసి అక్కడి ప్రజలంతా ఒక్క సారిగా భయాందోళనకు గురయ్యారని తెలియజేశారు.
బొగ్గు గనులు, గ్యాస్ ప్లాంట్లు, రసాయన పరిశ్రమలు ఉన్న చైనాలో తరచూ ప్రమాదాలు సంభవిస్తూ ఉంటాయి.ఇటువంటి అత్యధిక పరిశ్రమలు ఉన్న చైనాలో భద్రతా ప్రమాణాలను మాత్రం నిర్లక్ష్యం చేస్తారనే ఆరోపణ ఉంది.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!