చైనాలో భారీ పేలుడు..10 మంది మృతి
- July 20, 2019చైనా:శుక్రవారం సాయంత్రం చైనాలోని ఓ గ్యాస్ ప్లాంట్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో 10 మంది మరణించగా,18 మందికి తీవ్రంగా గాయాలయ్యాయని, మరో 12 మంది గల్లంతయ్యారని చైనా మీడియా వాళ్ళు తెలియపరిచారు. ఈ ఘటన హెనన్ ప్రావిన్స్లోని యిమా పట్ణణంలోని హెనన్ కోల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్లోని ఎయిర్ సస్పెన్షన్ విభాగంలో పేలుడు సంభవించినట్లు చైనా అధికారిక మీడియా పేర్కొంది.
ఈ ప్రమాధం వళ్ల చుట్టూ ప్రక్కల మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇల్లు తలపులు, అద్దాలు పగిలిపోయినట్టు అక్కడి స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదాన్ని చూసి అక్కడి ప్రజలంతా ఒక్క సారిగా భయాందోళనకు గురయ్యారని తెలియజేశారు.
బొగ్గు గనులు, గ్యాస్ ప్లాంట్లు, రసాయన పరిశ్రమలు ఉన్న చైనాలో తరచూ ప్రమాదాలు సంభవిస్తూ ఉంటాయి.ఇటువంటి అత్యధిక పరిశ్రమలు ఉన్న చైనాలో భద్రతా ప్రమాణాలను మాత్రం నిర్లక్ష్యం చేస్తారనే ఆరోపణ ఉంది.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్