18 మంది ఇండియన్స్ని అరెస్ట్ చేసిన ఇరాన్
- July 20, 2019అరేబియన్ గల్ఫ్లో ఇరాన్ సీజ్ చేసిన ఆయిల్ ట్యాంకర్కి సంబంధించి 18 మంది ఇండియన్లతోపాటు, పలువురు ఫిలిప్పీన్ క్రూని విడిపించేందుకు ఇండియా అలాగే ఫిలిప్పీన్ ప్రభుత్వాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. భారత విదేశీ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిథి రవీష్ కుమార్ మాట్లాడుతూ, ఇరాన్ ప్రభుత్వంతో తమ డిప్లమాట్స్ చర్చలు ప్రారంభించారనీ, 18 మంది ఇండియన్ క్రూ విడుదలకు ప్రయత్నిస్తున్నారనీ పేర్కొన్నారు. మనీలా డిపార్ట్మెంట్ ఆఫారిన్ ఎఫైర్స్ కూడా తమ దేశ అంబాసిడర్లు ఇరాన్ అథారిటీస్తో చర్చలు కొనసాగిస్తున్నారని తెలిపింది. క్రూ సిబ్బందికి గాయాలపై ఎలాంటి సమాచారం లేదని ఫిలిప్పీన్ ఫారిన్ ఎఫైర్స్ అండర్ సెక్రెటరీ సరాహ్ లౌ అరియోలా చెప్పారు.
తాజా వార్తలు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్