బ్రెజిల్లో పట్టపగలే భారీ దోపిడీ
- July 26, 2019సావో పాలో: దక్షిణ అమెరికా బ్రిజిల్లో పట్టపగలే భారీ దోపిడి జరిగింది. పోలీసు దుస్తులు వేసుకున్న కొందరు దుండగులు ఓ ట్రక్కులో ఎయిర్పోర్టుకు వచ్చారు.విమానాశ్రయం లోపలికి చొరబడి ఆయుధాలతో బెదిరించి ఇద్దరు సిబ్బందిని బందీగా తీసుకున్నారు. అక్కడి నుంచి కార్గో వద్దకు వెళ్లి విలువైన లోహాలను తమ ట్రక్కులో నింపుకొని పరారయ్యారు. ఈ దృశ్యాలు అక్కడి సీసీటీవీల్లో రికార్డయ్యాయి. విమానాశ్రయం నుంచి మొత్తం 750 కిలోల బంగారం, ఇతర విలువైన లోహాలను ఎత్తుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. అయితే దొంగలు దోచుకెళ్లిన లోహాల విలువ 40 మిలియన్ డాలర్లు ఉంటుందని అధికారులు తెలిపారు. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ. 276కోట్లకుపైగే ఉండోచని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి