భారతీయ వలసదారుడి ఆత్మహత్య
- July 29, 2019
కువైట్: కువైట్లోని జిలీబ్ అల్ షుయోఖ్లో ఓ భారతీయ వలసదారుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. సంఘటన గురించిన సమాచారం అందుకున్న పారామెడిక్స్ టీమ్, ఘటనా స్థలానికి చేరుకోగా, అప్పటికే అతను మృతి చెందడం జరిగింది. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు, తాడుతో ఉరి వేసుకుని సదరు వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు. ఫోరెన్సిక్ పరీక్షల నిమిత్తం మృతదేహాన్ని తరలించారు. మృతుడు 1984లో జన్మించాడనీ, అతను భారతీయ వలసదారుడనీ అధికారులు వివరించారు. ఆత్మహత్య కేసుగా భావిస్తున్నామనీ, విచారణలో అన్ని నిజాలూ బయటపడ్తాయని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!