తెలంగాణ:కేసీఆర్తో సీఎం జగన్ భేటీ
- August 01, 2019ప్రగతి భవన్లో సిఎం కేసీఆర్తో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమావేశమయ్యారు. జెరూసలెం పర్యటనకు వెళ్తున్న జగన్.. కేసీఆర్తో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించకుంది. ప్రాజెక్టులు, విభజన సమస్యలపై వీరిద్దరూ చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. అంతకు ముందు రాజ్భవన్లో గవర్నర్ నరసింహన్తోనూ జగన్ భేటీ సమావేశమయ్యారు.
తాజా వార్తలు
- ప్రశాంతంగా పోలింగ్…ప్రతీక్షణం మానిటరింగ్ చేశాం: డీజీపీ రవి గుప్తా
- ముంబై: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. 8 మంది మృతి, 60మందికి గాయాలు
- వాట్సాప్లో కొత్త ప్రైవసీ ఫీచర్..
- భారత్లో ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ‘గూగుల్ వ్యాలెట్’
- రూ.13.56 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
- గురుద్వారా సందర్శన..పాయసం వడ్డించిన ప్రధాని మోడీ
- Dh4,000కే GCC టూర్..యూనిఫైడ్ టూరిస్ట్ వీసా!
- హెయిర్ స్ట్రెయిట్నింగ్ తో కిడ్నీ సమస్యలు..?
- బహ్రెయిన్ లో రెండు రోజులపాటు స్కూళ్లకు సెలవులు
- జోర్డాన్ 'ఈగర్ లయన్ 2024'లో సౌదీ సాయుధ దళాలు