పబ్లిక్లో మద్యపానం: డిపోర్టేషన్ సెంటర్కి ఇండియన్
- August 03, 2019
కువైట్: భారతదేశానికి చెందిన ఓ వ్యక్తిని కువైట్ పోలీసులు పబ్లిక్లో మద్యం సేవిస్తూ, మద్యం బాటిల్తో హల్చల్ చేస్తుండడంతో అరెస్ట్ చేశారు. అతన్ని డిపోర్టేషన్ సెంటర్కి రిఫర్ చేశారు. పూటుగా మద్యం సేవించిన నిందితుడు, సరిగ్గా నిలబడలేని పరిస్థితుల్లో వున్నాడు. అతన్ని అలాంటి స్థితిలో చూసిన పలువురు మోటరిస్టులు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్కి చెందిన ఆపరేషన్ రూమ్కి ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు రంగంలోకి దిగి, అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..