బస్ల వినియోగంపై వలసదారులు అప్రమత్తం
- August 03, 2019కువైట్: దేశంలో బస్లను వినియోగిస్తోన్న కమ్యూటర్స్, బస్ స్టాప్స్లో కనీస సౌకర్యాలు లేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. సరైన సీటింగ్ లేకపోవడం, షేడ్స్ కూడా సరిగా లేకపోవడంతో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది ప్రయాణీకులకి. ట్రాఫిక్ జామ్స్ తగ్గించే క్రమంలో పబ్లిక్ సర్వీసెస్ని ఎంకరేజ్ చేయాలన్న ఆలోచన మంచిదే అయినా, వలసదారులు ఈ విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవడం మంచిది. లేకపోతే, తీవ్రమైన ఎండలతో బస్ స్టాప్స్లో వెతలు తప్పవు.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు