జమ్మూకాశ్మీర్పై యూఏఈ ట్రావెల్ అడ్వయిజరీ
- August 08, 2019
యూఏఈ, తమ పౌరులకు జమ్మూకాశ్మీర్ విషయమై ట్రావెల్ అడ్వయిజరీ జారీ చేసింది. యూఏఈ మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ మరియు ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్, సోషల్ మీడియా ద్వారా తమ పౌరులకు ఈ మేరకు ఓ స్పష్టమైన ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం భారతదేశంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో యూఏఈ పౌరులు అప్రమత్తంగా వుండాలనీ, స్థానిక ఎంబసీ అధికారులతో ఎప్పటికప్పుడు టచ్లో వుండాలని ఆ అడ్వయిజరీలో పేర్కొన్నారు. జమ్మూకాశ్మీర్ వెళ్ళాలనుకునేవారు మాత్రం తమ ప్రయాణాల్ని పోస్ట్పోన్ చేసుకోవాలని సూచించింది. కాగా, ఇప్పటికే జర్మనీ, ఆస్ట్రేలియా మరియు యూకే తమ పౌరులకు ఈ విషయమై స్పష్టమైన అడ్వయిజరీని జారీ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







