శంషాబాద్ విమానాశ్రయంలో హై అలర్ట్
- August 09, 2019
హైదరాబాద్: కశ్మీర్పై నిర్ణయం తర్వాత ఉగ్రదాడులు జరగొచ్చంటూ కేంద్ర ప్రభుత్వం చేసిన హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. కశ్మీర్పై నిర్ణయం తర్వాత సామాన్య ప్రజలే లక్ష్యంగా దాడులు చేసేందుకు ఉగ్రవాద సంస్థలు సిద్ధమయ్యాయని కేంద్ర నిఘా వర్గాలు గుర్తించాయి. దాంతో భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, పోలీసులను కేంద్రం అప్రమత్తం చేసింది. ఈ హెచ్చరికలతోపాటు, స్వాతంత్య్ర దినోత్సవం కూడా సమీపిస్తుండటంతో పోలీసులు రాష్ట్రంలోని పలు సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!