బహ్రెయిన్లో పర్యటించనున్న ప్రధాని నరేంద్ర మోడీ
- August 09, 2019
బహ్రెయిన్:భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహ్రెయిన్లో పర్యటించనున్నారు. బహ్రెయిన్లోని భారతీయ జనతా పార్టీ మద్దతుదారులకు ఈ విషయమై పార్టీ అధిష్టానం నుంచి స్పష్టమైన సమాచారం అందినట్లు తెలుస్తోంది. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ నెలాఖరులో లేదంటే సెప్టెంబర్ మొదటి వారంలో నరేంద్ర మోడీ, బహ్రెయిన్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది. భారత దేశ ప్రధానిగా రెండో సారి అవకాశం దక్కించుకున్న నరేంద్ర మోడీ రాక కోసం బహ్రెయిన్లోని బీజేపీ మద్దతుదారులతోపాటు, భారతీయులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజా వార్తలు
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!