ఆరుగురు వలసదారుల అరెస్ట్
- August 09, 2019మస్కట్: ఇద్దరు మహిళలు సహా మొత్తం 6 మంది వలసదారుల్ని రాయల్ ఒమన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇళ్ళలో దొంగతనాలు చేస్తున్నట్లు వీరిపై అభియోగాలు మోపబడ్డాయి. తమ ఇళ్ళలోంచి డబ్బు, బంగారు ఆభరణాలు దొంగిలిస్తున్నట్లు బాధితుల నుంచి అందిన ఫిర్యాదు నేపథ్యంలో రాయల్ ఒమన్ పోలీస్ విచారణ చేపట్టి, నిందితుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. తలుపులు పగలగొట్టి, ఇంట్లోకి చొరబడి నిందితులు దోపిడీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. మస్కట్ పోలీస్ కమాండ్ నలుగురు వ్యక్తుల్ని అరెస్ట్ చేయగా, మరో కేసులో ఇద్దరు మహిళల్ని వారు పనిచేస్తున్న ఇళ్ళలో దొంగతనాలకు పాల్పడుతున్నందుకు అరెస్ట్ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్న మెగాస్టార్ చిరంజీవి
- ఎయిరిండియా సిబ్బంది మూకుమ్మడిగా సెలవు..
- జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్దొద్దు: కోర్టును కోరిన సీబీఐ
- ఒమన్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్లకు మంచి రోజులు..!
- జహ్రా గవర్నర్ను కలిసిన భారత రాయబారి
- 66కు పెరిగిన సౌదీ ఇ-విజిట్ వీసా పూల్ దేశాలు
- దుబాయ్లో కొత్త ట్రాఫిక్ ప్లాన్ కు ఆమోదం
- క్యాబిన్ క్రూ సంక్షోభం.. తగ్గనున్న ఎయిర్ ఇండియా సర్వీసులు..!
- షేక్ హజ్జా బిన్ సుల్తాన్ బిన్ జాయెద్ మృతికి సంతాపం తెలిపిన యూఏఈ ప్రెసిడెంట్
- దుబాయ్ లో పెరిగిన టాక్సీ ఛార్జీలు..!