200 మందికి పైగా ఖైదీలకు క్షమాభిక్ష
- August 12, 2019
సుల్తాన్ కబూస్, 200 మందికి పైగా ఖైదీలకు ఈద్ అల్ అదా సందర్భంగా క్షమాభిక్ష ప్రసాదించారు. వీరిలో దాదాపు సగం మంది వలసదారులు కావడం గమనార్హం. ఈ క్షమాభిక్షతో లబ్ది పొందే ప్రిజనర్స్ కుటుంబాల్లో ఈద్ అల్ అదా సంబరాలు మిన్నంటుతాయని రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. వివిధ నేరాల్లో దోషులుగా తేలి, జైలు శిక్ష అనుభవిస్తున్నవారికి క్షమాభిక్ష ప్రసాందించేలా సుల్తాన్ కబూజ్ చర్యలు తీసుకున్నారని రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించింది. మొత్తం 202 మంది ప్రిజనర్స్కి క్షమాభిక్ష లభించగా, అందులో 89 మంది వలసదారులు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..