దుబాయ్-ఇండియన్ కాన్సులేట్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన 'స్వాతంత్య్ర దినోత్సవ' వేడుకలు
- August 15, 2019
దుబాయ్:ఇండియన్ కాన్సులేట్ ఆడిటోరియం,దుబాయ్ లో 73వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో పాల్గొన్న విపుల్(కాన్సుల్ జనరల్) జాతీయ జెండాను ఎగురవేశారు.తర్వాత రాష్ట్రపతి సందేశాన్ని విపుల్ చదివి వినిపించి దుబాయ్ లో వున్న భారతీయుల గురించి ఉద్దేశిస్తూ మీకు ఏ కష్టం వచ్చినా సహకరించడానికి కాన్సులేట్ ముందువుంటుందని తెలిపారు. స్వాతంత్య్ర వేడుకల్లో 1000 మంది పైగా ప్రవాస భారతీయులు పాల్గొన్నారు.పలు సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో రమేష్ ఏముల, రవి ఉట్నూరి,నరేష్ కుమార్ మన్యం,భరద్వాజ్ వాలా,శ్రీకాంత్ చిత్తర్వు,కంబాల మహేందర్ రెడ్డి,గిరీష్ పంత్,భూపేష్ కుమార్,షైక్ అహ్మద్ షాదుల్లా,బండి జగన్ తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమం తదనంతరం అల్పాహారం ఏర్పాటు చేసారు.
తాజా వార్తలు
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!