దుబాయ్-ఇండియన్ కాన్సులేట్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన 'స్వాతంత్య్ర దినోత్సవ' వేడుకలు
- August 15, 2019దుబాయ్:ఇండియన్ కాన్సులేట్ ఆడిటోరియం,దుబాయ్ లో 73వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో పాల్గొన్న విపుల్(కాన్సుల్ జనరల్) జాతీయ జెండాను ఎగురవేశారు.తర్వాత రాష్ట్రపతి సందేశాన్ని విపుల్ చదివి వినిపించి దుబాయ్ లో వున్న భారతీయుల గురించి ఉద్దేశిస్తూ మీకు ఏ కష్టం వచ్చినా సహకరించడానికి కాన్సులేట్ ముందువుంటుందని తెలిపారు. స్వాతంత్య్ర వేడుకల్లో 1000 మంది పైగా ప్రవాస భారతీయులు పాల్గొన్నారు.పలు సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో రమేష్ ఏముల, రవి ఉట్నూరి,నరేష్ కుమార్ మన్యం,భరద్వాజ్ వాలా,శ్రీకాంత్ చిత్తర్వు,కంబాల మహేందర్ రెడ్డి,గిరీష్ పంత్,భూపేష్ కుమార్,షైక్ అహ్మద్ షాదుల్లా,బండి జగన్ తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమం తదనంతరం అల్పాహారం ఏర్పాటు చేసారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ