ఇండియన్ పై హత్యాయత్నం: నిందితుల కోసం మొదలైన వేట
- August 17, 2019
కువైట్: ఓ ఇండియన్పై కత్తులతో విచక్షణా రహితంగా దాడి చేసిన నలుగురు నిందితుల కోసం పోలీసులు వేట ముమ్మరం చేశారు. బాధితుడ్ని అత్యంత విషమ పరిస్థితుల్లో చూసిన ఓ కువైటీ వ్యక్తి పోలీసులకు సమాచారం అందించడంతో ఈ విషయం వెలుగు చూసింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుడికి ప్రాథమిక వైద్య చికిత్స అందించి, ఆసుపత్రికి తరలించారు. వైద్య చికిత్స సమయంలో నిందితుడు ఇచ్చిన సమాచారం మేరయకు, నిందితుల్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు. నిందితులపై ఇప్పటికే ట్రావెల్ బ్యాన్ కూడా విధించడం జరిగింది. నిందితులు ఆసియన్లుగా గుర్తించారు పోలీసులు.
--షేక్ బాషా(కువైట్)
తాజా వార్తలు
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!







