బుర్జ్ ఖలీఫాపై భారత్, పాక్ పతాకాల లైటింగ్
- August 17, 2019
దుబాయ్కి చెందిన ప్రముఖ భవనం బుర్జ్ ఖలీఫాపై భారత్, మరియు పాకిస్తాన్ దేశాల జెండాల వెలుగులు దర్శనమిచ్చాయి. శుక్రవారం కాస్సేపు భారత త్రివర్ణ పతాకం, కాస్సేపు పాకిస్తాన్ జెండా దర్శనమివ్వడంతో సందర్శకులు ఆశ్చర్యచకితులయ్యారు.. ఆయా దేశాలకు చెందిన సందర్శకులు తమ తమ జాతీయ పతాకాలు బుర్జ్ ఖలీఫాపై దర్శనమివ్వడాన్ని ఆస్వాదించారు. ఆగస్ట్ 14న పాకిస్తాన్ స్వాతంత్య్ర దినోత్సవం కాగా, ఆగస్ట్ 15 భారత స్వాతంత్య్ర దినోత్సవం. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే అతి ఎత్తయిన భవనాల్లో ఒకటైన బుర్జ్ ఖలీఫాపై ఈ జెండాల్ని ప్రదర్శించడం జరిగింది.
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







