ఒమన్లో భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
- August 17, 2019
మస్కట్: ఒమన్లోని ఇండియన్ ఎంబసీ, భారత 73వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఒమన్లో భారత రాయబారి మును మహావర్, త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఇండియన్ ఎంబసీ ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరిగింది. భారత జాతిని ఉద్దేశించి ప్రధాని ఇచ్చిన సందేశాన్ని ఇండియన్ అంబాసిడర్ ఈ సందర్భంగా చదివి వినిపించారు. పెద్దయెత్తున ఒమన్లోని భారత వలసదారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని వీడ్కోలు సందర్శనలో కలిసిన భారత కాన్సుల్ జనరల్
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు







