ఆరామ్కో ప్లాంట్పై డ్రోన్ దాడి
- August 19, 2019సౌదీ ఎనర్జీ మినిస్టర్ ఖాలిద్ అల్ ఫాలిమ్ మాట్లాడుతూ, షయాబ్ న్యాచురల్ గ్యాస్ లిక్విఫాక్షన్ ఫెసిలిటీపై డ్రోన్ దాడి జరిగిందని చెప్పారు. చిన్నపాటి అగ్ని ప్రమాదం ఈ డ్రోన్ దాడి వల్ల చోటు చేసుకుందనీ, అయితే ఎవరికీ ఈ ఘటనలో ఎలాంటి గాయాలూ కాలేదని ఆయన వివరించారు. ఇరాన్ మద్దతుతో హౌతీ తీవ్రవాదులు ఈ దాడులకు పాల్పడినట్లు చెప్పారు మినిస్టర్. సౌదీ అరామ్కోకి చెందిన రెస్పాన్స్ టీమ్ సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. సౌదీ అరేబియా - యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ బోర్డర్లో ఈ ఫీల్డ్ వుంది. కాగా, అరామ్కో ప్లాంట్పై దాడి తామే చేశామంటూ హౌతీ తీవ్రవాద సంస్థ ఇప్పటికే ప్రకటించుకుంది.
తాజా వార్తలు
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..
- అమ్మ ఆదర్శ పాఠశాల, వరి ధాన్యం కొనుగోళ్ల పై కీలక ఆదేశాలు జారీ
- ఖతార్లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల