ఒమన్లోని ఈ పబ్లిక్ గార్డెన్లో పార్కింగ్ రుసుము వసూలు
- August 20, 2019మస్కట్: అల్ సహ్వా పబ్లిక్ గార్డెన్లో పార్కింగ్ రుసుముల్ని వసూలు చేయనున్నారు. సెప్టెంబర్ నుంచి ఈ రుసుముల్ని వసూలు చేయనున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. మస్కట్ మునిసిపాలిటీ ఈ విషయాన్ని ఆన్లైన్లో విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మునిసిపాలిటీ, అల్ సహ్వా పబ్లిక్ గార్డెన్ పార్కులో పార్కింగ్ ఫీజుల్ని వసూలు చేయనున్నట్లు ఆ ప్రకటనలో ప్రస్తావించడం జరిగింది. సెప్టెంబర్ ప్రారంభం నుంచి ఈ ఫీజుల వసూలు అమల్లోకి రానుంది.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..