ఒమన్లోని ఈ పబ్లిక్ గార్డెన్లో పార్కింగ్ రుసుము వసూలు
- August 20, 2019
మస్కట్: అల్ సహ్వా పబ్లిక్ గార్డెన్లో పార్కింగ్ రుసుముల్ని వసూలు చేయనున్నారు. సెప్టెంబర్ నుంచి ఈ రుసుముల్ని వసూలు చేయనున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. మస్కట్ మునిసిపాలిటీ ఈ విషయాన్ని ఆన్లైన్లో విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మునిసిపాలిటీ, అల్ సహ్వా పబ్లిక్ గార్డెన్ పార్కులో పార్కింగ్ ఫీజుల్ని వసూలు చేయనున్నట్లు ఆ ప్రకటనలో ప్రస్తావించడం జరిగింది. సెప్టెంబర్ ప్రారంభం నుంచి ఈ ఫీజుల వసూలు అమల్లోకి రానుంది.
తాజా వార్తలు
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!